అతిపురాతనమైనమూలస్థానేశ్వరస్వామివారిఆలయచరిత్రగురించిపురావస్తుశాఖఅధికారులలోకూడాభిన్నాభిప్రాయాలున్నాయి. పురావస్తుశాఖఅడిషనల్డైరెక్టర్శ్రీబంగారయ్యగారుశివాలయాన్నిపరిశీలించిఅతిపురాతనఆలయాలలోఇదిఒకటని, క్రీ. శ. 5వశతాబ్దంనాటిదని, ఇదిమొదటజైనాలయమని, కాలక్రమేణాశివాలయంగామార్పుచెందినదనిఅభిప్రాయపడ్డారు. గతంలోశివాలయాన్నిపరిశీలించినపురావస్తుశాఖాధికారులుకాకతీయులకాలంనాటికేప్రసిద్ధిచెందినదేవాలయంఅనిఅభిప్రాయంవ్యక్తంచేసారు. గుంటూరుకు చెందిన శ్రీ విష్ణుబొట్ల సూర్యనారాయణ గారు 1962 లో ప్రచురించిన" నరసరావు పేట తాలూకా గ్రామ చరిత్ర" పుస్తకంలో 94 వ పేజీ నందు శివాలయం గురించి ఈ విధంగా ప్రస్తావన ఉన్నది.క్రీ.శ.1046సంవత్సరపుశాసనమునముక్కోలగోమనశెట్టియనునతడువిశ్వేశ్వరదేవునినిలిపిమందిరమెత్తినట్లుకనపడుతున్నది.గ్రామంలోలభించిన12వశతాబ్దినాటిశాసనములలోఒకదానియందుమూలస్థానేశ్వరునిదేవాలయముఒకటిఉన్నట్లును, ఆస్వామికిపెట్టబడునైవేద్యములోఎవరెవరికిఎంతెంతచెందవలసియున్నదనువిషయంవ్రాయబడియున్నది.మరియొకశాసనమున" శ్రీమన్మహామండలేశ్వరబుద్దరాజుకులసతియైనగుండమహదేవితనుకట్టించినగుండసముద్రమనుగ్రామమునుమూలస్థానేశ్వరునకునైవేద్యముకొరకుఇచ్చినట్లుగలదు.
No comments:
Post a Comment