శ్రీ అమరయ్య స్వామి వారు సజీవ సమాధిలోకి ప్రవేశించిన రోజును పురస్కరించుకొని ఆరాధనోత్సవం జరుపుతారు. దీనిని మన గ్రామంలో అమరయ్య స్వామి వారి కుమారుడు పాదరేణువుల వారు కొనసాగించారు. ఈ ఆరాధన అమరయ్య స్వామి వారి గురువులు శ్రీ నాసర్ స్వామి వారి మఠం (త్రిపురాంతకం) లో సూఫీ మత సంప్రదాయంలో జరిగే ఆరాధనను పోలి ఉంటుంది.
No comments:
Post a Comment