Monday, April 30, 2012

జిల్లాలో అకాల వర్షం- పిడుగులు, మెరుపులతో భీతావాహం

chilakaluripetaloni mudu cinimahalla center

గుంటూరు జిల్లాలో నిన్న మధ్యాన్నం 12 నుండి 4 గంటల మధ్యలో పిడుగులతో కూడిన వర్షం వర్షం పడింది. పది మంది వరకు పిడుగుపాటుకు బలయ్యారు, అనేక మంది గాయపడ్డారు. నాదెండ్ల మండలం గణపవరం లో బీహార్ కి చెందినా ఒక యువకుడు, చిలకలూరిపేట మండలం పసుమర్రులో ఒక స్త్రీ , యడ్లపాడు మండలం ఉప్పరపాలెం లో ఒక మహిళా మృతిచెందారు. చిలకలూరిపేట లోని రహదారులన్నీ జలమయమయ్యాయి. కొన్ని చోట్ల వడగళ్ళు కూడా పడ్డాయి.

No comments:

Post a Comment