Sunday, August 19, 2012

నల్లమోతు రాజా చారిటబుల్ ట్రస్ట్, నాదెండ్ల

కీ.శే. నల్లమోతు రాజా గారి స్మృత్యర్ధం నల్లమోతు రాజా చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు శ్రీ నల్లమోతు కోటేశ్వర రావు గారు తెలిపారు. ట్రస్ట్ తరపున చేసిన సేవ కార్యక్రమాలు ఆయన వివరించారు. నాదెండ్ల గ్రామంలోని సాంఘిక సంక్షేమ బాలుర వసతి గృహం లోని బాలలకు పెన్నులు, పుస్తకాలు, అట్టలు పంపిణీ చేసారు.

నల్లమోతు కోటేశ్వరరావు గారు, నల్లమోతు హరి బాబు గారు




******************

నాదెండ్ల గ్రామంలోని పెద్దబడి లోని విద్యార్ధులకు బాలల రచయిత శ్రీ దార్ల బుచ్చి బాబు గారు రచించిన బాలల కథల పుస్తకాలను ట్రస్ట్ ఉచితంగా అందజేసింది. ఏ కార్యక్రమంలో శ్రీ నల్లమోతు కోటేశ్వరరావు, మండల విద్యాశాఖాధికారి శ్రీ రాజనాల కళ్యాణరావు గారు,పాఠశాల ఉపాధ్యాయులు, రచయిత శ్రీ దార్ల బుచ్చి బాబు గారు పాల్గొన్నారు.
పెద్ద బడి

MEO శ్రీ R. కళ్యాణరావు గారు, శ్రీ N. కోటేశ్వరరావు గారు, శ్రీ దార్ల బుచ్చి బాబు గారు

బాలల కథ పుస్తకాలను ప్రదర్శిస్తున్న ఆహుతులు
************

ధర్మచలివేంద్రం

No comments:

Post a Comment