Monday, May 21, 2012

కళా నిలయం పోటీలలో గద్దర్ ప్రసంగం 19-05-12

29 జాతీయ స్థాయి కళా నిలయం పోటీలు మే 16 నుండి 19 వరకు చిలకలూరిపేట లో జరిగాయి. పోటీలలో ఎంతో మంది కళా కారులు పాల్గొని అత్యుత్తమ ప్రదర్శనలు ఇచ్చారు. ముగింపు సమావేశానికి ప్రజా గాయకుడూ గద్దర్ విచ్చేసి ప్ర"సింగ్"గించారు. పోటీలను శ్రీ ప్రగడ మోహన్ రావు గారు గత 29 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నారు. పగలు పట్టణం లోని ఆర్యవైశ్య కళ్యాణమండపం నందు, రాత్రి RVSCVS హై స్కూల్ నందు జరిగాయి.


కుడి వైపు బాలిక పక్కనే ఉన్నది పోటిల నిర్వాహకులు శ్రీ ప్రగడ మోహన్ రావు గారు. ఫోటో లో గద్దర్ కూడా ఉన్నారు.

రేలా..రేలా..


బండెనక బండి కట్టి ...

కర్టెసీ: (videos)శ్రీ modern మహేష్ గారు, డైరెక్టర్, modern విద్యా సంస్థలు
ఫొటోస్: శ్రీ అజిత్ కుమార్ గారు www.chilakaluripet1.blogspot.in

No comments:

Post a Comment