Monday, September 24, 2012

నాదెండ్ల లో కొండచిలువ

నాదెండ్ల గ్రామంలోని మచ్చు గట్టు  ( కొండ) దిగువున ఉన్న మిల్లు పరిసర ప్రాంతం లోకి    ఒక కొండ చిలువ వచ్చి 5 kg లు బరువు ఉన్న కోడిని మింగటం ప్రారంభించింది. ఆ కోడి అరుపులకు చుట్టు  పక్కల వారు వచ్చి కొండ చిలువను చంపేసారు. వారు కొండ చిలులను చంప కుండా  అటవి శాఖ  వారికి అప్పగించి ఉంటే బాగుండేదని స్థానికులు అభిప్రాయ పడ్డారు.  ఈ కొండ చిలువ సుమారు 12 అడుగుల పొడవు ఉందని స్థానికులు చెప్పారు.

 


No comments:

Post a Comment