Friday, January 25, 2013

చిలకలూరిపేట - జాతీయ వోటరు దినోత్సవం కార్యక్రమం 25-1-13

చిలకలూరిపేట లో  జాతీయ వోటరు దినోత్సవం కార్యక్రమం నేడు ఆర్య వైశ్య కళ్యాణ మండపం లో జరిగింది. ఈ సమావేశానికి మునిసిపల్ కమీషనర్ శ్రీ M . యేసుదాసు గారు అధ్యక్షత వహించారు. చిలకలూరిపేట MRO  శ్రీ ఫణింద్ర కుమార్ గారు ముఖ్య అతిధి గా  విచ్చేసారు.

వేదికను అలంకరించిన శ్రీ సుబ్బారావు గారు తెలుగు పండితులు, కమీషనర్ యేసు పాదం గారు, MRO శ్రీ ఫణింద్ర కుమార్ గారు,  ప్రసంగిస్తున్న లోక్ సత్తా పార్టి ప్రాంతీయ శాఖ అధ్యక్షులు 

సమావేశానికి విచ్చేసిన వోటర్లు 

 
 సీనియర్ సిటిజెన్ రాజమ్మ (92) గారికి చిరు సత్కారం 

 సీనియర్ సిటిజెన్ హునుమయమ్మ (80) గారికి చిరు సత్కారం 


బాగా పని చేసిన బూత్  లెవెల్ ఆఫీసర్ (BLO )లకు ప్రశంస పత్రాలు అందజేత 
 ***********
 ముగ్గుల పోటిలో ప్రధమ బహుమతి 

 కొత్త ఓటరులకు EPIC కార్డుల అందజేత 


No comments:

Post a Comment