Friday, August 29, 2014

ఉండ్రాళ్ళ ప్రసాద సేకరణ

నాదెండ్ల గ్రామంలో పూజ కోసం తీసుకువచ్చిన వినాయకుని విగ్రహాలను ఉరేగింపుగా నందికుంట విఘ్నేశ్వరుని వద్దకు తీసుకోని వెళ్తారు .  అక్కడ పూజానంతరం ప్రసాదంగా  భక్తులకు అందించడానికి, తమ తమ ప్రాంతాలలో ప్రతి ఇంటికి తిరిగి,  వారు సమర్పించిన ఉండ్రాళ్ళను సేకరిస్తారు . 



 
ఫొటోస్ అండ్ కంటెంట్ : మన్నె  కుమార స్వామి 

No comments:

Post a Comment