Monday, December 6, 2010

అయ్యప్ప స్వాముల ఇరు ముడి కార్యక్రమం






ఇరుముడి కర్యక్రమం

ఈ రోజు ఉదయం అయ్యప్ప స్వాములు కార్తిక మాసం లో నియమ నిష్టలతో మండలం రోజులు ఆయప్ప మాల దీక్ష ను చే పట్టి, నేటితో దీక్ష పూర్తి గావించు కొని సభరిమల యాత్ర కు వెళ్ళుటకు ఈరోజు ఉదయం శివాలయం గుడి లో ఇరుముడి కార్యక్రమం ముగించు కొని సాయంత్రం మేళతాళ లతో డెబ్బైమంది అయ్యప్పస్వాములు శబరిమల యాత్రకు బయలుదేరుచున్నారు. కానీ ఈరోజు ఉదయం నుంచి వర్షం పడటం వల్ల కొంచెంఇబ్బంది అయిన కార్యక్రం ముగించు కున్నారు .

No comments:

Post a Comment