Sunday, June 26, 2011

సాముహిక అక్షరాభ్యాసం 17-06-2011

వేసవి సెలవల అనంతరం పాఠశాలలు పునః ప్రారంభించారు. పిల్లలను బడిలో చేర్చే ఉద్దేశంతో విద్యా పక్షోత్సవాలు జరిగాయి. అందులో భాగంగా 17.06.2011 ప్రభుత్వ పాఠశాలలో సాముహిక అక్షరభ్యాస కార్యక్రమాలు జరిగాయి.

నాదెండ్ల మండల విద్యాశాఖాధికారి శ్రీ M.V. సుబ్బారావు(మధ్య), C.D. స్కూల్ H.M. శ్రీ G. బ్రహ్మాజీ గారు,(కుడి), M.R.P. శ్రీ మధుసూదన రావు గారు (ఎడమ).


C.D. పాఠశాల పూర్వ ఉపాధ్యాయిని శ్రీమతి T. వినోద గారు (ప్రస్తుతం సందెపూడి హై స్కూల్ లో స్కూల్ అసిస్టెంట్ గా పని చేయు చున్నారు)

No comments:

Post a Comment