Thursday, December 29, 2011

ZP స్కూలుకు విరాళం

శ్రీ జయశంకర్ గారు

HM శ్రీ . ఆంజనేయులు గారు



ZP హై స్కూల్ నందు స్కూల్ అసిస్టెంట్ గా పని చేయుచున్న శ్రీ జయశంకర్ గారి శిష్యుడు B. రఘునాధ రెడ్డి పాఠశాలకు సుమారు 40000 రూపాయలను విరాళంగా ఇచ్చారు. దానితో పిల్లల కోసం బెంచీలు తాయారు చేయిస్తున్నామని, జనవరి లో దాత తండ్రి శ్రీ B. నరసిరెడ్డి గారు, (బ్యాంకు మేనేజర్, syndicate బ్యాంకు, సంతమాగులూరు) పాఠశాల ను సందర్శిస్తారని HM శ్రీ . ఆంజనేయులు గారు చెప్పారు. తన స్వస్థలం నాదెండ్ల కానప్పటికీ ఒకప్పుడు తను చదువుకున్న మాస్టారు పనిచేస్తున్న పాఠశాలకు విరాళమివ్వాలని అనుకున్న దాత శ్రీ B. రఘునాధ రెడ్డి (NRI) గారి సంకల్పం హర్షనీయం. అటువంటి శిష్యులు కలిగియున్న జయశంకర్ మాస్టారు అభినందనీయులు.

No comments:

Post a Comment