Tuesday, June 12, 2012

నాదెండ్ల లో ఉపాధ్యాయుల క్యాంపైనింగ్

నూతన విద్యా సంవత్సరం లో విద్యార్ధులను బడిలో చేర్చుకొనుటకు ప్రాధమిక పాఠశాల ఉపాధ్యాయులు పాఠశాల ఆవాస ప్రాంతాలలో ఇంటింటికి తిరిగి తల్లి దండ్రులను కలుస్తున్నారు. ఇంగ్లీష్ మీడియం వ్యామోహంలో ప్రభుత్వ గుర్తింపు లేని పాఠశాల లలో పిల్లలను చేర్చవద్దని మనవి చేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాల లలో పిల్లలను చేర్పించమనీ, పిల్లల విద్యాభి వృద్ధి కి హామీ ఇస్తున్నారు.
అంబేద్కర్ నగర్ లో rally గా వెళ్తున్న విద్యార్ధులు, ఉపాధ్యాయులు తన స్టూడెంట్ ని పరామర్శిస్తున్న టీచర్
తల్లిదండ్రులతో మాట్లాడుతున్న నాదెండ్ల మండల MEO శ్రీ రాజనాల కళ్యాణరావు గారు
CD పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ గంధం బ్రహ్మాజీ గారు.

No comments:

Post a Comment