Sunday, August 1, 2010

తూబాడు విచ్చేసిన ముఖ్య మంత్రి 31-07-2010

తూబాడు గ్రామానికి విచ్చేయుచున్న ముఖ్య మంత్రి పర్యటన ఏర్పాట్లను పర్యవేక్షించుటకు రాష్ట్ర మంత్రులు, శ్రీయుతులు డొక్కా మాణిక్య వరప్రసాద్, మోపిదేవి వెంకట రమణ, మాజీ MLA మర్రి రాజశేఖర్, జిల్లా కలెక్టర్ శ్రీ రామాంజనేయులు, S.P. D.S.చౌహాన్ తదితర అధికారులు తూబాడు వెళ్లి వస్తూ గ్రామంలోని z.p. వైస్ చైర్మన్ శ్రీ నట రాజేశ్వర రావు గారు ఏర్పాటు చేసినా ఆతిధ్యాన్ని స్వీకరించి వెళ్లారు.

నాదెండ్ల మండలం తూబాడు గ్రామంలో ' పల్లెకు పోదాం సేవ చేద్దాం ' (రాహుల్ గాంధీ పిలుపు) కార్యక్రమ ముగింపు సమావేశము, మరియు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపన కొరకు రాష్ట్ర ముఖ్య మంత్రి శ్రీ. కొణిజేటి రోశయ్య గారు తూబాడు గ్రామమునకు 31-ఆగష్టు -2010 విచ్చేసినారు. స్థానికుడైన రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీ. T.J.R. సుధాకర్ బాబు ఎంతో కృషి చేసి 1.5 కోట్ల రూపాయల అభివృద్ధి పనుల కొరకు నిధులు మంజూరు చేయించారు.

note: this post is published from CITY INTERNET CENTRE, KALAMANDIR CENTRE, CHILAKALURIPET.

No comments:

Post a Comment