Saturday, January 22, 2011

జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల,నాదెండ్ల

కీ ;శే . శ్రీ నల్లమోతు సత్యనారాయణ గారు

శ్రీ నల్లమోతు .రామమూర్తి గారు (మాజీ సర్పంచ్ )

మనగ్రామం లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల దీనిని 1974 సం;లో నిర్మించినారు . పాఠశాలను సువిశాల ప్రాంగణనము లో నిర్మించుటకు, మన ఊరి ప్రజల అభివృధికి గాను పాఠశాల నిర్మాణమునకు ఎకరం స్థలమును కీ ;శే . శ్రీ నల్లమోతు సత్యనారాయణ గారు s/o వెంకట్రామయ్య (మాజీ మునుసుబు)గారు మరియు శ్రీ నల్లమోతు. రామమూర్తి గారు (మాజీ సర్పంచ్ ) గార్లు స్తలమును కు దాతలు.
1978
సం ; నుంచి ఇప్పటి వరకు ఎంతో మంది విద్యార్ధులు విద్యావంతులుగా ఇతర జిల్లాలలో, రాష్ట్రాలలో ,దేశ విదేశాలకు ఉన్నత చదువులకు,ఉద్యోగాలకు వెళ్ళిన ఎంతో మంది ఆణిముత్యాలను(విజ్ఞానవేత్తలను) తయారు చేసింది.
వీరి లో కొందరు ప్రైవేట్
ఉద్యోగులుగాను, ప్రభుత్వఉద్యోగులుగాను, ఉపాద్యాయులుగాను, సాఫ్టవేర్ ఇంజనీర్ల గాను,డాక్టర్స్ గాను, రాజకీయ నాయకులగా వున్నారు.
మన
పాఠశాలలో చదివిన విద్యార్ధులకు తమ అప్పటి తీపి గుర్తులను,తమస్నేహితులను గుర్తుకు చేసుకొనే విధంగా 1978 నుండి 2010 సం:వరకు పదవతరగతి చదివిన విద్యార్ధుల వివరాలు ,వారి గ్రూప్ పొటోలు ,క్లాసుఫస్ట్ సాధించిన వారి వివరాలు, ఆటలలో ప్రధమ బహుమతి పొందిన వారి వివరాలు,వారి షీల్డ్స్ మో ......లైన
వివరాలను త్వరలో మీ ముందుకు .................

No comments:

Post a Comment