Saturday, August 6, 2011

తొలి ఏకాదశి - బొప్పూడి తిరునాళ్ళ (11-జూలై -2011)



||వెంకటేశ సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన ||

నాదెండ్ల కు 20 కి.మీ. దూరంలో ఉన్న బొప్పూడి గ్రామంలోని కొండపై వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వార్షికోత్సవం వైభవంగా జరిగింది. పొరుగు గ్రామాల నుండి, చిలకలూరిపేట నుండి భక్తులు విశేషం గా వచ్చి స్వామి వారిని దర్శించుకున్నారు.

S. శ్రీనివాస రావు ( మెంబర్ - నాదెండ్ల ఆన్ లైన్ )


సాయంత్రం వేళకు ప్రారంభమైన భక్త జన సందోహం..
చుట్టు పక్కల ఉన్న ముస్లింలు కుటుంబ సమేతంగా కొండపైకి వస్తుండటం మత సామరస్యానికి ప్రతీకగా నిలిచింది.

మార్గ మధ్యంలోని శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి ఆలయం.


సులభంగా ఎక్కగలిగిన మెట్ల మార్గం..

కొండపై రాతలు, గీతలు.. ఎన్నో !


జాగ్రత్త సుమా..!

కొండ పైన స్వామి వారి దేవాలయం





భజన

అన్నదానం

బొప్పూడి

No comments:

Post a Comment