Saturday, February 11, 2012

నిర్మల్ నరబలికి నిరసనగా దీక్షలు

నిర్మల్ లో జరిగిన నరబలికి నిరసనగా మద్దుకూరి ఫౌండేషన్ వ్యవస్థాపకులు శ్రీ మద్దుకూరి అశోక్ అధ్వర్యంలో నిరసన దీక్షలు జరిగాయి. బాధిత కుటుంబానికి 2,22,222 రు. చేయూతనివ్వాలనే సంకల్పంతో వారు కార్యక్రమాలు చేపడుతున్నారు. మూఢ నమ్మకాల మీద పోరాటం చేస్తూ సైంటిస్ట్ విగ్రహాలను ఊరేగిస్తూ ప్రజలలో సైన్సు పట్ల అవగాహన కలిగించాలనే ప్రయత్నం కొనియాడతగినది.
నిరసన దీక్షలు చేపట్టిన మద్దతుదారులు
రాలీ చేపట్టిన modern schools విద్యార్ధులు

2 comments: