Friday, July 16, 2010

గోవర్ధన స్వామి ఆలయం

























ఆలయం పురాతన కాలంలో తాత కొండ పైన నిర్మించబడి ఉన్నదని, ముష్కరుల దండ యాత్రలో ఇది ద్వంసమైనదని పెద్దల మాట. తరువాత కాలంలో ఆలయార్చకునికి స్వామి వారు కలలో కనపడి తన ఉనికిని చెప్పి ప్రస్తుతము గుడి ఉన్న చోట ప్రతిష్టించమని ఆదేశించగా నేటి విధంగా నిర్మించారు.


































శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ చెన్న కేశవ స్వామి













































గోవర్ధన స్వామి వారు


























చెన్న కేశవ స్వామి గర్భ గుడి


























ఆళ్వారులు

No comments:

Post a Comment