Thursday, October 21, 2010

అయ్యప్ప స్వామి మాలధారణ విశేషాలు త్వరలో

ది. 25-10-2010 గ్రామంలోని 60 మంది భక్తులు నరసరావు పేట లోని అయ్యప్ప స్వామి అలయమునందు మాలధారణ చేయుచున్నారు. వీరిలో ౩౦ మంది కన్నె స్వాములు (మొదటి సారి మాలధారణ చేయుచున్నవారు) కలరు. దీక్షలో నున్న స్వాములను ఇంటికి ఆహ్వానించి వారికి సద్ది పెట్టటం పుణ్య కార్యంగా భావిస్తారు. గత సంవత్సరం జరిగిన మాల ధారణ దృశ్యాలు...


























































No comments:

Post a Comment