Wednesday, November 28, 2012

నందికుంట విఘ్నేశ్వరునికి వెండి తొడుగు 28-11-12

చిలకలూరిపేట వాసి అయిన శ్రీ మల్లెల సత్యనారాయణ గారు నందికుంట విఘ్నేశ్వరునికి ఈ రోజు కార్తీక  పౌర్ణమి పర్వ దినాన  వెండి తొడుగు మరియు పట్టు వస్త్రాలు  సమర్పించుకున్నారు
 
.

No comments:

Post a Comment