Tuesday, November 27, 2012

కార్తీక సముద్ర సమారాధన - బాపట్ల సూర్యలంక

గుంటూరు డిస్ట్రిక్ట్ ట్రెజరీ ఆఫీస్ సిబ్బంది ఆదివారం నాడు  కార్తీక సముద్ర సమారాధన కు  బాపట్ల సూర్యలంక సముద్ర తీరానికి కుటుంబ సమేతంగా వెళ్లారు. ఈ సందర్భంగా అందరు సముద్ర స్నానాలు చేసారు. చిన్న పిల్లలకు ఆటలు పాటలు పోటీలు నిర్వహించి బహుమతులు అందజేసారు. ఈ కార్యక్రమంలో ఉప సంచాలకులు శ్రీ సురేంద్ర బాబు గారు, సహాయ సంచాలకులు శ్రీ శేషగిరి గారు, జిల్లా అద్యక్షులు k . శ్రీనివాసరావు గారు, నాగరాజు గారు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

 


 

 ఉప సంచాలకులు శ్రీ సురేంద్ర బాబు గారు(కుడి), సహాయ సంచాలకులు శ్రీ శేషగిరి గారు తదితరులు 
 సూర్య లంక సముద్ర తీరం 



No comments:

Post a Comment