Saturday, November 17, 2012

ప్రారంభించ బడిన గంగన్నపాలెం వంతెన

చిలకలూరిపేట నరసరాపేట మధ్య గల గంగన్నపాలెం సమీపంలో కుప్పగంజి వాగు మీద గల సప్టా  స్థానం లో నూతనం గా నిర్మించిన వంతెన కొద్దినెలల క్రితం ప్రారంభించబడినది. అంతకు ముందు కుప్పగంజి లో నీటి  ఉధృతి పెరిగిన ప్రతి సారి సప్టా మీదకు నీరు ప్రవహిస్తూ నరసరావుపేటకు రాకపోకలు ఆగిపోయేవి , లేకుంటే కోటప్ప కొండ మీదుగా తిరిగి వెళ్ళవలసి వచ్చేది. ఈ వంతెన నిర్మించటంతో  హైదరాబాద్ వరకు ఎటువంటి ఆటంకం లేకుండా వెళ్ళడానికి మార్గం సుగమం అయింది.

                    
                                     




 

1 comment:

  1. చాలాసంతోషం మాతాతల స్వంతఊరు గంగన్నపాలెం వార్త చదివించారు. ధన్యవాదములు

    మీరు నాకు ఫోన్చెస్తామన్నారు ఇంకారాలేదు.

    ReplyDelete