శ్రీ కముఖల అమర గురు స్వాముల వారి ఆరాధన - 15-03-2011
శ్రీ అమరయ్య స్వామి వారు సజీవ సమాధిలోకి ప్రవేశించిన రోజును పురస్కరించుకొని ఆరాధనోత్సవం జరుపుతారు. దీనిని మన గ్రామంలో అమరయ్య స్వామి వారి కుమారుడు పాదరేణువుల వారు కొనసాగించారు. ఈ ఆరాధన అమరయ్య స్వామి వారి గురువులు శ్రీ నాసర్ స్వామి వారి మఠం (త్రిపురాంతకం)లోసూఫీమతసంప్రదాయంలోజరిగేఆరాధననుపోలిఉంటుంది.
No comments:
Post a Comment