Thursday, March 3, 2011

జనగణన విధులలో ఉపాధ్యాయులు

ఫిబ్రవరి 9 నుండి మొదలుకొని 28 వరకు ఉపాధ్యాయులు జన గణనను చేపట్టారు. మార్చి 1 నుండి 5 వరకు తమకు కేటాయించిన ఏరియా లలో మరో మారు పర్యటించి జనగణన ను రివిజన్ చేస్తున్నారు. దేశమంతటా నిర్వహించే ప్రక్రియ వలన మార్చి నెలాఖరు నాటికీ భారత దేశ జనాభా తెలుస్తుంది.

No comments:

Post a Comment